న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 07: రక్షణ ఉత్పత్తుల సహకారానికి సంబంధించి భారత్, జపాన్ దేశాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ని పాటిస్తున్నాయ్ జపాన్ పర్యటనలో ఉన్న భారత రక్షణశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఆ దేశ రక్షణశాఖ మంత్రి సునోరి ఒనెడెర మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. షిన్మేవ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలు చేయాలని భారత్ ప్రయత్నాలు చేస్తొంది. అందుకు వేగంగా పావులు కదుపుతోంది. రెండు విధాలుగానీటిపై, ఆకాశం లో ఉపయోగపడే ఈ ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్ భారత్కు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలు విషయంలో భారత్.. జపాన్తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ పర్యటన లోని ఇందుకు సంభందించి ఒప్పంద పత్రాల ఫై ఇరు దేశాలు సంతకాలు చేసే ఆవకాశం ఉంది.