ప్రపంచ పర్యావరణ దినోత్సవం : మోడీ ట్వీట్

SMTV Desk 2019-06-05 15:25:23  Modi, World environment day,

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు ట్వీట్ చేసిన ప్రధాని… ప్రకృతిని దైవంగా కొలిచే దేశంలో మనం జన్మించామన్నారు. వర్షాకాలం వస్తున్నందున ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోవాలన్నారు.