దంబుల్లా, ఆగస్ట్ 20: దంబుల్లా టెస్ట్లో మొదట నుంచి వరస పెవిలియన్ బాట పట్టిన శ్రీలంక ఆటగాళ్లు 43.2 ఓవర్ల దగ్గర అలౌట్ అయ్యారు. అలౌట్ సమయానికి శ్రీలంక 216 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లు డిక్ వెల్లా (64), గుణతిలకా(35), మెండీస్ (36), తరంగా (13), సీకే కప్గెదెరా (1), పీడబ్ల్యుహెచ్ డిసిల్వా (2), ఎన్ఎల్టీసీ పెరెరా (0), సందకన్ (5), మలింగా (8), ఫెర్నాండో డకౌట్ కాగా, మాథ్యూస్ 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లు పటేల్ మూడు వికెట్లు, బుమ్రా, వైఎస్ చాహల్, జాదవ్లు రెండేసి వికెట్ల చొప్పున తీసారు. తొలి వన్డేలోభారత జట్టు లక్ష్యం 217 పరుగులు.