188 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి రాజస్తాన్

SMTV Desk 2019-04-14 12:03:40  ipl 2019, mi vs rr

ముంబై: నేడు ముంభై లోని వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 187పరుగులు చేశారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (47), క్వింటాక్‌ డికాక్‌(81), సూర్యకుమార్‌(16), పోలార్డ్‌(6), హార్ధిక్‌ పాండ్యా(28), ఇషాన్‌ కిషన్‌(5) పరుగులు చేశారు. జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు, ఉనద్కర్‌ ఒక వికెట్‌, కుల్‌కర్ణి ఒక వికెట్‌ తీశారు. ముంబై ఇండియన్స్‌ చెలరేగి ఆడి రాజస్థాన్‌ ముందు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించాడు.