న్యూ ఢిల్లీ, జనవరి 29: ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సిటీ సి) కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ ఆర్జేడీ నేత, ఆయన కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం ఇక్కడి ప్రత్యేక జడ్జి అరుణ్ భరద్వాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలూ భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ లకు కూడా బెయిల్ లభించింది