హైదరాబాద్, జూలై 04 : హైదరాబాద్ ముతూట్ ఫైనన్స్ లో గుర్తుతెలియని దుండగులు కలకలం రేపారు. ఉద్యోగుల అప్రమత్తంతో పారిపోయారు. ఈ సంఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. హైదరబాద్ శివారు ప్రాంతమైన మైలర్ దేవ్ పల్లి లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ముతూట్ ఫైనన్స్ కంపనిలో గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి కత్తులు, తుపాకులతో ఉద్యోగులను బెదిరించారు. దీంతో అప్రమత్తమైన ఉద్యోగుల అరువడంతో స్థానికులు లోపలి వచ్చేసరికి దుండగులు పారిపోయారు. వారిని ఎలాగైనా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.