శిరీష ఆత్మహత్య... తేజస్విని వాంగ్మూలం

SMTV Desk 2017-06-27 18:35:27  beautician, shirisha, rajiv, sravan, tejaswini

హైదరాబాద్, జూన్ 27 : ఇటీవల జరిగిన బ్యుటిషియస్ శిరీష్ ఆత్మహత్య కేసులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇందులో శ్రవణ్, రాజీవ్ లను రెండు రోజులు రీమాండ్ కు తరలించిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తేజస్విని ఇచ్చిన వాగ్ములంలో చాలా కీలక విషయాలు బయటకు వచ్చాయి. శ్రవణ్, రాజీవ్ లను రెండురోజుల విచారిస్తున్న పోలీసులు తాజాగా తేజస్విని ఇచ్చిన వాగ్ములంలో రాజీవ్ అంటే నాకు ఇష్టమని అతన్ని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నానని చెప్పింది. దిని గురించి శిరీష తో గొడవ కూడా జరిగిందని చెప్పింది. ఈ విషయంపై తేజస్విని మౌకిక ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో బంజారాహిల్స్ కు వచ్చిన సంగారెడ్డి డీఎస్పీ అద్వర్యంలో నిందితులిద్దరిని కలిపి విడివిడిగా విచారణ జరిపారు. ఈ కేసు జూన్ 27తో రాజీవ్, శ్రవణ్ రెండురోజుల రిమాండ్ గడువు ముగియడంతో మరింత లోతుగా వెళ్ళడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.