మేడ్చల్, జనవరి 11: రేపు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లాలోని శామీర్ మండలంలోని దేవరయంజాల్ గ్రామంలో నేడు జాతీయ యువజనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా యువజ క్రీడల అధికారి బీ బలరాం రావు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ఓటరు నమోదు కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. కాగా ఈ కార్యక్రామానికి ముఖ్య అథిదిగా జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి పాల్గొననున్నారు.