హైదరాబాద్, డిసెంబర్ 11: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్లో తమ పార్టీ దూసుకెళ్తోంది. తొలిరౌండ్ ముగిసేసరికి కూటమి అభ్యర్థి వొంటేరు ప్రతాప్రెడ్డిపై రెండో రౌండ్ లో 2401 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కేసీఆర్, మూడో రౌండ్ లో 6559 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.