కాంగ్రెస్ కి మకాం మార్చిన టీఆర్‌ఎస్‌ నేత

SMTV Desk 2018-10-25 19:06:32  TRS,CONGRESS,NARSAREDDY

హైదరాబాద్, అక్టోబర్ 25: మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌కు గుడ్ బే చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. విజయశాంతి నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో చర్చలు జరిగాయి. ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో నర్సారెడ్డి, అనుచరులు చేరనున్నారు. ప్రస్తుతం రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నర్సారెడ్డి అన్నారు. దీంతో నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌కు పెద్ద షాకే ఇచ్చాడు.