ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యవర్గ సమావేశం

SMTV Desk 2018-10-24 15:50:44  congress party,telangana elections,uttam kumar reddy,kuntiya

హైదరాబాద్, అక్టోబర్ 24: హైదరాబద్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పర్యటనపై తీవ్రంగా చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంతో చర్చిస్తూ ఈ ఎన్నికలు ఆషామాషీగా తీసుకోకూడదని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కూమార్ రెడ్డి, కుంతియా అన్నారు. అలాగే ఎన్నికలకు 45 రోజులు మాత్రమే ఉండగా పార్టీ కోసం శక్తి వంచన లేకుండా ప్రతీ