ఎంవీవీఎస్ మూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎంపీ అశోక్ గజపతిరాజు

SMTV Desk 2018-10-03 12:45:33  tdp,leaders, Ashok Gajapathi raju, MVVS Murthy

విజయనగరం,అక్టోబర్ 03 : అశోక్ బంగ్లాలో ఎంవీవీఎస్ మూర్తి చిత్రపటానికి టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, మీసాల గీత ,కేఏనాయుడు , చిరంజీవి, ఎమ్మెల్సీ సంధ్యారాణి, ద్వారపు రెడ్డి జగధీష్ పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఎంవీవీఎస్ మూర్తి ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్నానని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అశోక్ గజపతిరాజు తెలిపారు.