హైదరాబాద్: 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. బాబూమోహన్కు షాక్ ఇచ్చారు. నల్లాల ఓదేలు( చెన్నూరు), బాబూమోహన్(ఆందోల్)కు టికెట్లు నిరాకరించినట్టు ప్రకటించారు. ఇటీవల ఆంధోల్ నియోజకవర్గం నుంచి బాబూమోహన్ ర్యాలీ నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలపై బాబూమోహన్ దురుసుగా ప్రవర్తించారు.