హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి సీఎం కేసిఆర్...

SMTV Desk 2018-08-27 20:29:13  telangana,kcr,delhi,primeminister,unionministers

తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీని కలిసి తెలంగాణ రాష్ట్ర సమస్యలపై, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త జోన్ ల్ వ్యవస్థకు ఆమోదం, రక్షణ భూముల బదలాయింపు తదితర అంశాలను పరిష్కరించాలని కోరుతూ కేసీఆర్ వారితో పేర్కొన్నారు. దీంతో నేడు తన మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు టీఆర్ఎస్ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.