గుడివాడ, నవంబర్ 2 : అధికారి హోదాలో ఉన్న ఉద్యోగి రూ.1.10 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే... కృష్ణ జిల్లా గుడివాడ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ కుమార్ లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అనంతరం గుడివాడ పురపాలక శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టారు.