16 సంవత్సరాల పిల్లోడిని ఓట్ వేయ మంటున్న దివ్యవాణి , వీడియో వైరల్

SMTV Desk 2019-03-22 12:20:09  divya vani

ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి దివ్య వాణి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది .. నిన్న జరిగిన నూజివీడు సభలో ఆమె మాట్లాడుతూ .. " 16 సంవత్సరాల అబ్బాయి నా దగ్గరికి వొచ్చి , మేడం మీ సందేశాలు నేను తప్పకుండ ఫాలో అవుతున్న మీరంటే నాకు ఇష్టం అని చెప్పసాగాడు .. దీనికి ప్రతి స్పందనగా దివ్యవాణి , మీకు బంగారు భవిష్యత్ కావాలంటే చంద్రన్నకు ఓటు వేయాలి అని చెప్పింది .. ఆ అబ్బాయి ఇలా స్పందిస్తూ మేడం 1982 నుండి నాలో ఉన్న రక్తం ఎరుపు రంగు కాదు మేడం పసుపు రంగు అని చెప్పాడు. .. ఈ వీడియో చూసాక నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ల్స్ చేస్తున్నారు .. 16 సంవత్సరాల పిల్లోడిని ఓట్ వేయమని అడిగిందట 1982 నుంచి చేయి కోసుకుంటే రక్తం పసుపు రంగులో వస్తుంది అన్నాడట...అని తెగ ట్రోల్ల్స్ చేస్తున్నారు ..