అమరావతి, మార్చి 2: ఇటీవల తెలుగు రాష్ట్రాలు హైకోర్టు ను విభజించుకున్నా సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తమ తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించుకున్నారు. అయితే ఈ భవనం ప్రారంభించిన రెండు నెలలకే దాని పరిస్థితి ఘోరంగా మారింది. జనరేటర్కు సంబంధించి నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్ కూలింది. ఈ నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్ కూలింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా చోటుచేసుకుంది. అక్కడ పనిచేసే కార్మికులంతా జార్ఖండ్కు చెందినవారు.