కలికిరి,అక్టోబర్ 12: చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో నివాసం ఉండే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తస్లీం, షికాబీలు ఆత్మహత్య చేసుకున్నారు . వీరిద్దరు ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లో వీరి ఇద్దరి మధ్య ఓ చిన్న విషయంలో భేదాభిప్రాయాలు ఏర్పడాయి . ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకుని వొకేలాగా దుస్తులు ధరించి పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నారు . గమనించిన కుటుంబసభ్యులు సమయానికి కలికిరి, తిరుపతి ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యచికిత్సలు అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అక్కాచెల్లెళ్లకు వొకరంటే మరొకరికి ప్రాణం కంటే ఎక్కువ .
మదనపల్లెలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న వీరిద్దరికి