రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

SMTV Desk 2018-09-07 10:46:11  Asembli Aaravathi, Speakar

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా పలు అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. కరువు, డ్వాక్రా రుణాల మాఫీ, చెరకు రైతులకు విత్తనం రాయితీ , పేదలకు ఇళ్ల పట్టాలు, ఎన్టీఆర్‌ గృహాల నిర్మాణంపై చర్చ జరిగే అవకాశం ఉంది. సభ మొదలైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.