న్యూఢిల్లీ, నవంబర్ 20 : దేశాల మీద కుట్ర పన్నుతూ దాడులకు పాల్పడుతున్న ఐఎస్ఐ ఉగ్రవాదులు ప్రస్తుతం మళ్లీ భారత్ పై కుట్ర పన్నెందుకు సన్నాహాలు చేస్తునట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈసారి ఏకంగా ప్రధాని, ఉపరాష్ట్రపతి, ఇతర భాజపా నేతలను ఉగ్రవాదులు టార్గెట్గా ఎంచుకున్నట్లు స్పష్టం చేశాయి, ప్రముఖులు పాల్గొనే భారీ బహిరంగ సభల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడొచ్చని హెచ్చరికలు జారీచేశాయి.