ఏపిఎస్‌ఆర్టీసి చార్జీలు పెంపు!

SMTV Desk 2019-04-29 14:29:45  apsrtc, buss charges increase

అమరావతి: త్వరలో ఏపిఎస్‌ఆర్టీసి బస్సు చార్జీలు పెంచేందుకు యాజమాన్యం సిద్దంఅయ్యిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే దానికి సంభందించిన చర్యలు చేపట్టింది. 15 నుంచి 17 శాతం మేర ఛార్జీలు పెంచాలంటూ ఆర్టీసి ఎండి సురేంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. నిర్వహణ వ్యయం పెరిగినందున ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్కి ప్రతిపాదనలు సైతం పంపింది.