హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్కళ్యాణ్ శుక్రవారం భీవమరం సభలో మాట్లాడుతూ… తెలంగాణా.. పాకిస్థానా?, సిఎం కెసిఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్కళ్యాణ్పై కేసు నమోదు చేయాలని అడ్వకేట్స్ జేఏసీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.