లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఏపీలో 23 స్థానాలకు, అసోంలో ఒక స్థానం, ఒడిశాలో ఒకటి, మేఘాలయలో ఒకటి, మహారాష్ట్రలో 6 స్థానాలకు ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఏపీలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు పేర్లు…
అరకు – కేవీవీ సత్యనారాయణరెడ్డి
శ్రీకాకుళం – పెర్ల సాంబమూర్తి
విజయనగరం – పి.సన్యాసిరాజు
అనకాపల్లి – వెంకట సత్యనారాయణ
కాకినాడ – వెంకటరామ్మోహన్రావు
అమలాపురం – మానేపల్లి అయ్యాజివేమ
రాజమండ్రి – సత్యగోపీనాథ్
నరసాపురం – మాణిక్యాలరావు
ఏలూరు – చిన్నం రామకోటయ్య
మచిలీపట్నం – గుడివాక రామాంజనేయులు
విజయవాడ – కిలారు దిలీప్కుమార్
గుంటూరు – వల్లూరు జయప్రకాశ్ నారాయణ
బాపట్ల – చల్లగాలి కిశోర్కుమార్
ఒంగోలు – తోగుంట శ్రీనివాస్
నంద్యాల – డాక్టర్ ఆదినారాయణ
కర్నూలు – డాక్టర్ పీవీ పార్థసారధి
అనంతపురం – దేవినేని హంస
హిందూపురం – పొగాల వెంకట పార్థసారధి
కడప – సింగారెడ్డి రామచంద్రారెడ్డి
నెల్లూరు – సన్నపరెడ్డి సురేశ్రెడ్డి
తిరుపతి – బొమ్మ శ్రీహరిరావు
రాజంపేట – పప్పిరెడ్డి మహేశ్వర్రెడ్డి
చిత్తూరు – దుగ్గాని జయరాం