ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. విశాఖ పట్టణం ఎంపీగా సీనియర్ రాజకీయ నాయకురాలు పురంధరేశ్వరి బరిలో ఉండగా.. నరసరావు పేట బరిలో ఏపీ బీజేపీ అధ్యకుడు కన్నా లక్మీనారాయణ బరిలో ఉన్నారు.
ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వరుసగా
నరసరావుపేట - కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు - జయప్రకాష్
విశాఖ - పురంధరేశ్వరి
హిందూపురం - ఎం.ఎస్.పార్థసారథి
నరసాపురం - మాణిక్యాలరావు
విజయనగరం - సన్యాసిరాజు
నెల్లూరు - సురేష్రెడ్డి
అనంతపురం - చిరంజీవిరెడ్డి
ఏలూరు - చిన్నం రామకోటయ్య
తిరుపతి - శ్రీహరిరావు
కర్నూలు - పీవీ పార్థసారథి
నంద్యాల - ఆదినారాయణ
అనకాపల్లి - జీవీ సత్యనారాయణ
రాజంపేట - పి.మహేశ్వరరెడ్డి
కడప- రామచంద్రారెడ్డి