దేశీయ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. రూపాయి విలువ పెరగడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 71 పాయింట్లు పెరిగి 38,095కు ఎగబాకింది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 11,462 వద్ద స్థిరపడింది.