కడప, డిసెంబర్ 24: ఈ రోజు ఉదయం నగర ఎస్పీఎఫ్ పోలీసులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. మైదుకూరు నుండి రాయచోటి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వీరికి ఐటీఐ సర్కిల్ వద్ద పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అయితే వీరంతా కూడా ప్రజల్లో సైకిల్ తొక్కడ ద్వారా కలిగే ప్రయోజనాలు, కాలుష్య నియంత్రణపై అవగాహన పెంచేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.