అమరావతి , డిసెంబర్ 15 :బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతూ చెన్నైకి 360కీమీ ల దూరంలో ఉన్న "పెథాయ్ తూఫాన్ " సోమవారం ఉదయం కాకినాడ, నెల్లూరు మధ్యలో తీరం దాటవచ్చని , ఎక్కువ శాతం మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు . ఈ రోజు రాత్రి నుండి వర్షం పడే అవకాశం ఉంది , చెన్నై తీరం లో ఇప్పటికే 40-50 కీ మీ ల వేగంతో గాలులు వీస్తుండగా రేపటికి మరింత వేగంగా మారే అవకాశం ఉందని అంచనాలో ఉన్నారు .
Latest satellite image shows the system in #BayOfBengal is gearing up to become #CyclonePhethai soon. pic.twitter.com/Cqs6eCKrx6
— Convective Weather (MASK UP) (@VijyaVijaya) December 15, 2018
ఏది ఏమయినా ప్రతి సంవత్సరం ఈ తుపాన్లు ఆంధ్రా ప్రజల ధైర్యాన్ని పరీక్షించడానికి వస్తున్నట్లుగా ఉన్నాయి . ఇప్పటి వరకు వచ్చిన అన్ని తూపాన్లని సమర్దవంతంగా ఎదురొడ్డి నిలిచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విపత్తుని కూడా ఎదుర్కోడానికి శక్తి వంచన లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారు.
AP cyclone alert: Nara Lokesh asks officials to remain alerts..... @ncbn @naralokesh @JaiTDP @JaiTdpAP @IPR_AP @AndhraPradeshCM #ChandrababuNaidu #AndhraPradesh # pic.twitter.com/om8tuC7zyn
— Hotty (@Hotty141) December 15, 2018