హిందూపురం,అక్టోబర్ 12: ప్రముఖ సినీ నటుడు ,జనసేనా పార్టీ అధినేత పవన్కల్యాణ్ను మంత్రి జవహర్ ప్రశ్నించారు. హిందూపురంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి మంత్రి జవహర్, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
కేంద్రాన్ని ప్రశ్నించే పౌరుషం లేదా? రాష్ట్ర ప్రయోజనాల కోసం దీక్షలు చేయడం తప్పా? అని అడిగారు. ఇన్నాళ్లూ కేంద్రానికి ఐటీ దాడులు ఎందుకు గుర్తు రాలేదు? అని మండిపడ్డారు. మోదీ, జగన్, పవన్కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ రాజకియ్యా విభాగంలో ఎవరు ఎవర్నీ మోసం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొనింది......