ఓ యువతిని కొట్టి పోలీస్ స్టేషన్‌లోనే కాల్చి చంపేశారు

SMTV Desk 2017-07-13 09:45:08  woman,shot,dead,inside,policestation,over,land,dispute,

ఉత్తర ప్రదేశ్‌, జూలై 13 : ఉత్తర ప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో మంగళవారం భూవివాదంలో పోలీస్ స్టేషన్‌లోనే ఓ మహిళ అరుస్తున్నా వదలలేదు ఆమెపై కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. యువతి మృతి చెందడంతో స్థానికులు కొందరు నిందితులను పట్టుకొని కొట్టారు. కాగా, పోలీసుల ఎదుటనే నిందితుడు ఆ యువతిని పోలీస్ స్టేషన్‌లో కాల్చి చంపేశాడని చెబుతున్నారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్‌లోనే జరిగినందున పోలీసుల నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటున్నామని అలాగే కేసు ను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, యోగి , ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంరక్షణార్థం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.