శాసనసభ రేపటికి వాయిదా..

SMTV Desk 2018-03-14 17:03:09  assembly meeting, speaker madhusudhana chary,

హైదరాబాద్, మార్చి 14 : శాసనసభ రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. కాగా రేపు ఉదయం 11 గంటలకు శాసనసభలో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయంపై నేటి సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది.