భూపాలపల్లి, నవంబర్ 21: నగరాల్లో ఎక్కడ చూసినా రహదారులపైన కుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కుక్క కాటుకు ఎంతో మంది బలి కాగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడుతున్నారు. తాజాగా భూపాలపల్లి జిల్లాలో కుక్కల దాడికి 11 మంది తీవ్ర౦గా గాయపడ్డారు. స్థానికులు వీరిని వెంటనే ఆసుపత్రికి తరలి౦చారు. ఎంతోమంది రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చినా ఈ కుక్కల బెడదు మాత్రం తగ్గించాట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.