హైదరాబాద్, డిసెంబర్ 11: హైదరాబాద్ నగరంలోని చంద్రాయణగుట్టలో మస్లిజ్ పార్టీ ఎంఐఎం గెలుపొందింది. ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ఘన విజయం సాధించారు.