మేము తిరిగి అధికారంలోకి వస్తాము: రాజేందర్

SMTV Desk 2018-10-06 16:22:46  Hyderabad,youth studies, etela rajendhra

హైదరాబాద్ ,అక్టోబర్ 06: టిఆర్ఎస్ ప్రతిపక్ష అధినేతలు : వారు అధికారంలో ఉండగా యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని టిఆర్ఎస్ ప్రతి పక్ష నాయకులు వాపోతున్నారు . ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ఇ వివాదంపై తివర్మగా కందిస్తూ, నాలుగు సంవత్సరాల కిందట 1. 02 లక్షల పోస్టులు మంజూరు చేయగా 87 వేల నోటిఫికేషన్ జారీ చెయ్యబడాయి . మంగళవారం మీడియా తో మాట్లాడుతున్న టిఆర్ఎస్ మినిస్టర్ , "గత నాలుగేళ్లుగా ప్రభుత్వ శాఖలో 1.02 లక్షల ఉద్యోగాలు ఉన్నపటికీ కేవలం 33,000 పోస్ట్లు మాత్రమే నిమ్మపబడ్డాయి .ప్రతి పక్ష నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు , మేము మల్లి మా అధికారంలోకి తిరిగి వస్తాం " అని శాసనసభ పార్టీ అధ్యక్షుడు ఈటెల రాజేంద్ర వాపోయారు .