రేపు విజయవాడలో ఐటీ టవర్ కు శంకుస్థాపన!

SMTV Desk 2017-11-22 14:10:32  it towers, l&t, lokesh, andhrapradesh

అమరావతి, నవంబర్ 22 : ఆంధ్రప్రదేశ్ ఐటీ అభివృద్దికి బాగా ప్రాధాన్యత ఇస్తుంది. గన్నవరం మండలం కేసరపల్లిలో ఐటీ టవర్ కు రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఎల్ అండ్ టి ఏర్పాటు చేయనున్న ఈ ఐటీ టవర్ కు మంత్రి లోకేష్ భూమి పూజ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో వేగంగా ఐటీ అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ తెలిపారు.