న్యూఢిల్లీ, నవంబర్ 08 : భారత్ లో జరుగుతున్నా జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ తడబడ్డాడు. పోటా పోటిగా సాగిన ఈ మ్యాచ్ లో హెచ్ఎస్ ప్రణయ్ 21-15, 16-21, 21-7 తో విజయం సాధించాడు. శ్రీకాంత్ 2013 లో జాతీయ ఛాంపియన్ గా నిలువగా, హెచ్ఎస్ ప్రణయ్ మొదటిసారి ఛాంపియన్ గా అవతరించాడు.