ఘోర రోడ్డు ప్రమాదం ... కారును అంబులెన్స్ ఢీకొట్టడంతో

SMTV Desk 2019-05-27 15:46:56  Bangalore, ambulence, Car accident,

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని ఎయిర్ పోర్టు రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును అంబులెన్స్ ఢీకొట్టడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించడంతో బెంగళూరు స్థిరపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు దింపక్ దేయ్ (46), స్వాగత్ చౌదరీ(42), సుజయ్(45), జయతి(65), ద్రువ దేయ్(14)గా గుర్తించారు.