మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ తీరం దాటనున్న ఫోనీ,శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,ఇచ్చాపురానికి తూర్పున 60 కిలో మీటర్ల దూరంలో పయనిస్తున్న తుపాన్,ఈ ప్రభావంతో అక్కడ పెనుగాలులు వీస్తున్నాయి,గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి,ప్రజలు తస్మాత్ జగ్రత్తగా ఉండాలి, ఇళ్ల నుంచి బయటకు రాకూడదు,ఒడిశావైపు గంటకు 11 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న ఫోనీ,ఈ రోజు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్య ఒడిశా రాష్ట్రం పూరీకి దక్షిణ దిశగా తీరం దాటే అవకాశం