‘ఒళ్లు జాగ్రత్త' .. కోసేస్తా బిడ్డ...

SMTV Desk 2019-04-30 11:08:01  Adi, Sri reddy

జబర్దస్త్’ పాపులర్ కమెడియన్‌ హైపర్ ఆదిపై టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది . ఈ నేపథ్యం లో శ్రీ రెడ్డి ఫేస్ బుక్ లో బూతులతో కూడిన ఒక సంచలన పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ సీనియర్ జర్నలిస్టు, ‘కుండబద్దలు’ యూట్యూబ్ ఛానెల్ యజమాని కాటా సుబ్బారావుపై ‘జబర్దస్త్’ కార్యక్రమంలో హైపర్ ఆది వేసిన సెటైర్లను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది.

‘ఆదిగా ఈ మధ్య పొట్టతో పాటు గు.. కూడా బాగా బలిసిందిరా. వ..లు వలిసేస్తాం జాగ్రత్త. కబర్దస్త్ స్టేజ్ అంటే ఎర్రకోటలో పీఎం ప్రసంగం అనుకుంటున్నావా?? కబర్దస్త్ లేకపోతే కుక్కలు చింపిన విస్తరి నీ బతుకు. ఒళ్లు జాగ్రత్త. సు.. కోసేస్తా బిడ్డ. కాగితం పులి గాడు వీడు. జర్నలిస్ట్ జోలికొస్తే ఉ.. పోయిస్తాం బిడ్డ’ అని తన ట్వీట్‌లో శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది.