పారిస్: శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ళ దాడికి ప్రపంచ దేశాలన్నీ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడుల్లో మృతి చెందిన వారికి ఘనంగా నివాలులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరంతరం వెలుగులు విరజిమ్మే పారిస్ టవర్ పరిసరాల్లో చీకట్లు అలుముకున్నాయి. కొలంబో సీరియల్ పేలుళ్లను ముక్తకంఠంతో ఖండించింది. అర్థరాత్రి మృతులకు నివాళ్లు అర్పించింది.