టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

SMTV Desk 2019-03-30 18:55:15  punjab, mumbai,

మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 12వ ఎడిషన్ లో భాగంగా మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం ఐఎస్ బింద్రా స్టేడియంలో శనివారం జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ పై టాస్ గెలిచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

జట్లు

ముంబై ఇండియన్స్: క్వింటోన్ డీ కాక్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కిరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, మిచెల్ మెక్ క్లింగాన్, మాయాంక్ మార్కండే, జస్ ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: క్రిస్ గేల్, మాయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మణదీప్ సింగ్, హార్దూస్ విల్జోయెన్, రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), మురుగన్ అశ్విన్, మొహమ్మద్ షమీ, ఆండ్య్రూ టై