హైదరాబాద్ , డిసెంబర్ 25 :వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ , నిధి అగర్వాల్ జంట గా వస్తున్న చిత్రం " మిస్టర్ మజ్ను". జనవరి లో విడుదలగా రానున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు . ఇప్పటికే ఈ చిత్రం నుండి వొక పాటను విడుదల చెయ్యగా , తాజాగా ఈ రోజు 6 గంటలకు రెండో పాటని విడుదల చేశారు .
Get ur earphones 🎧
— thaman S (@MusicThaman) December 25, 2018
& speakers 🔊 ON
NOW !! ♥️
Here is #mrmajnulyricalvideo#MrMajnuTitleSong
Sung by @SingerRamya
Lyrics by @ManiShreewriter https://t.co/nI5Dp04OOA @SonyMusicSouth
టైటిల్ ట్రాక్ గా వచ్చిన ఈ పాట "దేవదాసు మనుమడో ,మన్మదుడికి వారసుడో , కావ్యములో కండో , అంతకంటే రసీకుడో " అంటూ ఈ పాట మొదలవుతుంది మిస్టర్ మజ్ను అంటూ సాగే ఈ గీతం యువతను అక్కట్టుకునే లాగే ఉంది.