అమరావతి, డిసెంబర్ 25: సింగపూర్ ప్రభుత్వం ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాలోకేష్ కు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అరుదైన గౌరవాన్ని స్వీకరించేందుకు రేపు సింగపూర్ కు పయనమవుతున్నారు నారా లోకేష్. రేపటి నుండి మూడు రోజుల వరకు అక్కడే పర్యటించనున్నారని సమాచారం. ఈ పర్యటనలో లోకేష్ తో పలువురు సింగపూర్ మంత్రులతో నారా లోకేష్ సమావేశం కానున్నారు.