అమ్మవారికి బంగారు రుద్రాక్ష మాల

SMTV Desk 2018-12-24 13:20:31  Vijayawada , Kanakadurga temple, Devotees

విజయవాడ, డిసెంబర్ 24: బెజవాడ కనకదుర్గమ్మకు రూ.4.50 లక్షల విలువైన బంగారు రుద్రాక్ష మాలను కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన మాగంటి మధురావు, విశాల దంపతులు 115 గ్రాముల బంగారం, రుద్రాక్షలతో తయారు చేసినమాలను ఆదివారం దేవస్థానం ఈవో వి.కోటేశ్వరమ్మకు అందజేశారు. దాన్ని ప్రతిరోజూ మల్లేశ్వరస్వామికి అలంకరించాలని ప్రధాన అరకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్‌కు ఈవో సూచించార