హైదరాబాద్ డిసెంబర్ 18 :"కెజిఫ్ " బాహుబలి , రోబో 2.ఓ , సినిమాల తరువాత సినిమా ప్రేక్షకలోకం ఎక్కువగా చర్చించుకుంటున్న దక్షిణాది కన్నడ చిత్రం . ఇప్పటికే ఈ చిత్రం మీద చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్తం చేసి పరోక్షంగా చిత్రాన్ని ప్రమోట్ చేసారు .
తాజాగా ఈ సినిమా టిక్కెట్ల బుకింగ్ ప్రారంభించగా, ప్రారంభించిన 5 నిముషాలలో 1100 టికెట్లు అమ్ముడయ్యానని , హీరో యాష్ క్రేజ్ ఈ సినిమాతో మరింత పెరిగిందని వెల్లడించారు . 7 ప్రపంచ భాషలలో భారీగా విడుదలవ్వడానికి సిద్దమవుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నూల్ దర్శకత్వం వహించాడు .ఈ చిత్రం తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్ లో ఈ నెల 21న విడుదలవుతుంది.
WE ARE SPELLBOUND ....... 1100 TICKETS SOLD IN 5 MINUTES OF STARTING THE BOOKING ! Yash's K.G.F has created many landmarks from the start .... Looking forward ....! Book your seats now on : https://t.co/EmgPlLepjv pic.twitter.com/4wEGH4br9C
— URVASHI CINEMA (@Urvashi4KCinema) December 17, 2018