కేటీఆర్ సన్యాసం తీసుకోవడం కాయం : ఖుష్బూ

SMTV Desk 2018-12-05 13:24:58  Kushbu, KTR

హైదరాబాద్, డిసెంబర్ 5: ఈరోజు ఉదయం టీవీ ఛానెల్ లో మాట్లాడిన ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఖుష్బూ కేటీఆర్ గారు రాజకీయ సన్యాసం తీసుకోడం కాయం అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్న కేటీఆర్ దానికి సిద్ధంగా ఉండాలి అని సూచించారు.తప్పకుండ ప్రజాకూటమే గెలుస్తుంది అని చెప్పారు.

ఆయన సన్యాసం తీసుకున్న రూ.300 కోట్లు పెట్టి కట్టుకున్న విలాసవంతమైన భవనంలో లగ్జరీగా ఉండొచ్చు అన్నారు. ఆ ఇల్లు బుల్లెట్ ప్రూఫ్ అని నేను విన్నాను, బయటకు రావటానికి కూడా బయపడి అలాంటి ఇల్లు కట్టుకున్నారు అని ఎద్దేవా చేసారు.