24 మందిపై తెలంగాణ కాంగ్రెస్ వేటు

SMTV Desk 2018-11-24 18:33:35  T congress, 24 memmbers , rebels,

హైదరాబాద్, నవంబర్ 24: అసెంబ్లీ ఎన్నికల్లో రెబెల్స్ గా బరిలోకి దిగిన, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 24 మందిపై
తెలంగాణ కాంగ్రెస్ వేటు వేసింది. ఈ నేపథ్యం లో ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరిలో 19 మంది రెబల్ అభ్యర్థులు కాగా.. మిగిలిన వారు పార్టీ నేతలుగా ఉన్నారు.

సస్పెన్షన్ కు గురైన నేతలు వీరే.

శివకుమార్ రెడ్డి - నారాయణ్ పేట్
గణేశ్ - కంటోన్మెంట్
ఇబ్రహీం -మహబూబ్ నగర్
సురేందర్ రెడ్డి -మహబూబ్ నగర్
బిల్యానాయక్ - దేవరకొండ
పాల్వాయి శ్రావణ్ - మునుగోడు
రవికుమార్ - తుంగతుర్తి
నెహ్రూ నాయక్ - డోర్నకల్
అబ్బయ్య - ఇల్లందు
బాలరాజ్ నాయక్ - ఇల్లందు
కృష్ణ - కొత్తగూడెం
అరుణతార - జుక్కల్
రత్నాకర్ - నిజామాబాద్
రవి శ్రీనివాస్- సిర్పూర్ కాగజ్ నగర్
బోడ జనార్దన్ - చెన్నూరు
హరి శ్రీనివాస్ - ఖానాపూర్
అనిల్ జాదవ్- బోథ్
నారాయణరావు పటేల్ - ముథోల్