మద్యం సేవించి వాహనం నడిపిన మహిళకు జైలు శిక్ష

SMTV Desk 2018-11-16 11:29:45  Hyderabad court, Hyderabad police, drunk and drive

హైదరాబాద్ , నవంబర్ 16: ట్రాఫిక్ రూల్స్ ని పాటించకుండా మద్యం చేసి వాహనం నడిపిన మహిళకు జైలు శిక్ష విధిస్తు తీర్పు ఇచ్చారు .మరో 97 మంది ఎటువంటి డాకుమెంట్స్, లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారి ఫై పోలీసులు కేసు పెట్టారు .

మద్యం సేవించి వాహనం నడిపిన వారు అందరు బాలానగర్‌, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌, మియాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ నిర్వహించిన తనిఖీల్లో పట్టుపడ్డారు . ఈ కేసులు పరిశీలించిన న్యాయమూర్తి వీరిలో మద్యం తాగి వాహనం నడిపిన వారికి పది రోజులు శిక్ష వేశారు .

అలాగే, లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపిన వారికీ మరియు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసిన వారికి నాలుగు రోజులు జైలుశిక్షతో అలాగే రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌ గురువారం తీర్పు చెప్పారు.