భారత యువ షట్లర్ లక్ష్యసేన్ రజత పతకంతో మెరిశాడు.

SMTV Desk 2018-10-15 17:57:15  youth olampics, lee sheefeng, shatlar, india, china

హైదరాబాద్ oct15;అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా జరుగుతున్న యూత్ వోలంపిక్స్ లో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ రజత పతాకాన్ని సాదించాడు. లక్ష్యసేన్ 15-21, 19-21 తేడాతో లీ షీఫెంగ్(చైనా) చేతిలో 17 ఏళ్ల ఈ ఉత్తరాఖండ్‌ కుర్రాడు ఫైనల్లో ఓడాడు.గత జూలై లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌ లో షీఫెంగ్ వోటమి పాలయ్యాడు.కాగ ఇప్పుడు షీఫెంగ్ తొలి ఆటను 17 నిమిషాల్లో పూర్తి చేయడం విశేషం.రెండో ఆట మాత్రం షీఫెంగ్ -షట్లర్ మధ్య చాలా హోరాహోరీగా సాగగా 20-17 స్కోరు తో షీఫెంగ్ ముందంజలో వుండగా అదే సమయంలో షట్లర్ వరుసగా రెండు పాయింట్లు తన వశం చేసుకున్నాడు.