బిహార్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు..

SMTV Desk 2018-03-21 17:18:51  BiharGovernor Sthyapaul, Odisha Governor jameer, president.

న్యూఢిల్లీ, మార్చి 21 : బిహార్ గవర్నర్ సత్యపాల్ అదనంగా ఒడిశా బాధ్యతలను స్వీకరించారు. ఒడిశా గవర్నర్ ఎస్సీ జమీర్ పదవీకాలం మంగళవారం వరకు ముగించడంతో, ఒడిశా గవర్నర్ గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. తదుపరి ఏర్పాట్లు చేసేవరకు సత్యపాల్ ఈ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని వెల్లడించారు. గంతంలో ఐదుసార్లు నాగాలాండ్ ముఖమంత్రిగా ఉన్న జమీర్.. 2013 మార్చిలో ఒడిశా గవర్నర్ పదవిని చేపట్టారు. అంతకముందు గోవా, మహారాష్ట్రలకు కూడా ఆయన గవర్నర్ గా పనిచేశారు.