పడవ బోల్తా పడి ఐదుగురు మృతి..

SMTV Desk 2018-01-31 17:52:01  boat accident, 5 members pass away, bihar.

పట్నా, జనవరి 31 : పడవ బోల్తా పడి ఐదుగురు మంది మృతి చెందిన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. పట్నాలోని ఫతువా నదిలో 15 మందితో బయలుదేరుతున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ ఐదుగుగురు మృతి చెందగా.. మిగిలిన వారు గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు బిహార్ ప్రభుత్వ౦ రూ.4లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.